వైద్య, ఆరోగ్య సిబ్బందికి అండగా ఉంటాం: సీఎం కేసీఆర్‌
ష్ట్రంలో కరోనావ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదులకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యంచేస్తామని,…
భారీగా పతనమైన స్టాక్‌మార్కెట్లు
స్టాక్‌ మార్కెట్లను కరోనా భయం వెంటాడుతోంది. కరోనాకు తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పతనం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు అతి భారీగా పతనమయ్యాయి. 3,100 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్‌, 930 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు 52 వారాల కనిష్ట స్థా…
ఒక్కదానికే..!
విరాట్‌ కోహ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే టెస్టు క్రికెట్‌లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లోనూ అదే జోరు కొనసాగిస్తూ వచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు వరకు డబ్ల్యూటీసీలో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసిన భారత్‌కు.. న్…
రైల్వే టెలికం సర్వీసు ఇంజినీర్‌ హత్య
రైల్వే టెలికం సర్వీసు ఇంజినీర్‌ హత్య సాక్షి, పెంటపాడు(పశ్చిమగోదావరి) :  ప్రత్తిపాడు వద్ద రైల్వే ఫోన్‌ కేబుల్‌ లైన్‌ మరమ్మతుల కోసం వచ్చి తిరిగి వెళుతుండగా ఓ రైల్వే సర్వీసు ఇంజినీర్‌ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ప్రత్తిపాడులోని రైల్వే ట్రాక్, ఏలూరు కాలువ మధ్య దారిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన…
అమెరికాతో భారత్‌ భారీ ఆయుధ డీల్‌
అమెరికాతో భారత్‌ భారీ ఆయుధ డీల్‌ వాషింగ్టన్‌:  అమెరికా నుంచి భారత్‌ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనుంది. ఈ ఆయుధ ఒప్పందం విలువ రూ. 7 వేల కోట్లు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. భారత నౌకాదళానికి 13 ఎమ్‌కే45, 5 ఇంచ్‌/62 కేలిబర్‌ (మోడ్‌ 4) నావల్‌ గన్స్‌…
Image